హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని డిప్యుటీ స్పీకర్ భట్టీ విక్రమార్క అసహనం వ్యక్తంచేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించమని పదేపదే ఆయన చేసిన విజ్ఞప్తిని పట్టించుకోని టీడీపీకి ఆయన సభాముఖంగా హితవు పలికారు. సభలో నినాదాలు చేయవద్దని కూడా భట్టీ టీడీపీకి చురకలంటించారు.
టీడీపీ సభ్యులపై డిప్యూటీ స్పీకర్ అసహనం
హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని డిప్యుటీ స్పీకర్ భట్టీ విక్రమార్క అసహనం వ్యక్తంచేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించమని పదేపదే ఆయన చేసిన విజ్ఞప్తిని పట్టించుకోని టీడీపీకి ఆయన సభాముఖంగా హితవు పలికారు. సభలో నినాదాలు చేయవద్దని కూడా భట్టీ టీడీపీకి చురకలంటించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment